తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో రెండు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.