తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

17 Aug, 2016 08:12 IST|Sakshi

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

మరిన్ని వార్తలు