ఉరుకుందకు పోటెత్తిన భక్తులు

25 Feb, 2017 00:32 IST|Sakshi
ఉరుకుందకు పోటెత్తిన భక్తులు
కౌతాళం:  శివరాత్రిని పురస్కరించుకుని ఉరుకుంద శ్రీఈరన్న స్వామి దేవాలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు.  ఎంతో నిష్టతతో  క్యూలో నిల్చుకొని స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు స్వామి వారి మూలవిరాట్‌ను ప్రత్యేక ఫలపుష్పాలతో ఆలంకరించి సుప్రభాతసేవ, మహామంగళ హారతి, ఆకుపూజ నిర్వహించారు.  
 
మరిన్ని వార్తలు