ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

22 Oct, 2015 07:28 IST|Sakshi

విజయవాడ : బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై గురువారం భక్తులు పోటెత్తారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు విజయదశమి కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ రోజు తెల్లవారుజామునే భక్తులు ఇంద్రకీలాద్రిపై బారులు తీరారు. అమ్మవారు శ్రీరాజరాజేశ్వరి దేవీ అలంకారంలో దర్శనం ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు