తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

30 Oct, 2016 10:23 IST|Sakshi
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీపావళి పర్వదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనార్థం భక్తులు కంపార్టమెంట్లలో వేచి చూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం, నడకదారి భక్తులకు 6 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు