తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం ఉదయం సమయానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా సర్వదర్శనానికి 6 గంటలు పడుతోంది. కాలినడక భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లో పూర్తవుతోంది.