శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ రాముడు

18 Jul, 2016 10:39 IST|Sakshi

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు దర్శించుకున్నారు. అనంతరం పాపవినాశనం రోడ్డులో నూతనంగా ఏర్పటు చేయనున్న ఆక్టోపస్ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ. 5 కోట్ల టీటీడీ నిధులతో భవనం పనులను ఈవో సాంబశివరావుతో కలిసి ఏపీ డీజీపీ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు