నిర్లక్ష్యంపై నాగరాజు సైకిల్‌ యాత్ర

26 Aug, 2016 22:54 IST|Sakshi
నిర్లక్ష్యంపై నాగరాజు సైకిల్‌ యాత్ర

సనత్‌నగర్‌: తాగి వాహనాలను నడిపి నిండు ప్రాణాలను బలితీసుకోవద్దంటూ వరంగల్‌ జిల్లాకు చెందిన నాగరాజు సైకిల్‌ యాత్ర చేపట్టాడు. బేగంపేట్‌లోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (టీటీఐ) నుంచి నిర్విరామంగా 50 గంటలపాటు నిర్వహించే సైకిల్‌ యాత్రను శుక్రవారం హీరో శివబాలాజీ జెండా ఊపి ప్రారంభించారు.  సైకిల్‌ యాత్రతో కనీసం కొందరిలోనైనా మార్పు తీసుకురావానుకుంటున్నట్లు  నాగరాజు తెలిపారు.

 

మరిన్ని వార్తలు