రాఖీ పౌర్ణమిపై అపోహలు వద్దు

18 Aug, 2016 00:45 IST|Sakshi
గుర్రంపోడు : పుష్కరకాలంలో రాఖీ పండుగ వచ్చినందున అక్కాచెల్లెళ్లు తమ్ముళ్లకు బట్టలు పెట్టాలని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నాగార్జునాసాగర్‌ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు అన్నెపర్తి శివాజీశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అన్నా చెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన రాఖీ పండుగపై ఎవరూ అపోహలు పడవద్దని.. గతంలో మాదిరిగానే జరుపుకోవాలని సూచించారు. 
 
>
మరిన్ని వార్తలు