ప్రారంభమైన ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌

14 Sep, 2017 22:51 IST|Sakshi

ఎస్కేయూ: ఎడ్‌సెట్‌–2017 కౌన్సెలింగ్‌ గురువారం ప్రారంభమైంది. ఎస్కేయూ హెల్ప్‌లైన్‌ కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ఎస్కేయూ వీసీ  కె.రాజగోపాల్, రిజిస్ట్రార్‌ సుధాకర్‌ బాబు, డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ తిమ్మానాయక్‌ అభ్యర్థులకు వెరిఫికేషన్స్‌ రిసీట్‌ను అందించారు. ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ శనివారం ముగియనుంది.

మరిన్ని వార్తలు