ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

29 Aug, 2016 00:01 IST|Sakshi

ఎస్కేయూ : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే ఎడ్‌సెట్‌–2016 కౌన్సెలింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. ఎస్కేయూ హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో జరుగుతున్న సర్టిఫికెట్ల పరిశీలనకు 281 మంది విద్యార్థులు హాజరైనట్లు కోఆర్డినేటర్‌ ఆచార్య సుధాకర్‌ తెలిపారు. ఫైబర్‌గ్రిడ్‌ పనిచేయకపోవడతో ఎస్కేయూలోని ల్యాన్‌ (లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌) ద్వారా విద్యార్థులకు అవకాశం కల్పించి సర్టిఫికెట్ల పరిశీలన సజీవుగా జరిపినట్లు పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు