వడదెబ్బతో వృద్ధురాలి మృతి

4 May, 2016 17:58 IST|Sakshi

గార మండలం తులుగు గ్రామంలో వడదెబ్బకు బంతుపల్లి సూరమ్మ(69) అనే వృద్ధురాలు మృతిచెందింది. ఎండవేడికి తాళలేక మంగళవారం సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ప్రాణాలు విడిచింది.

 

మరిన్ని వార్తలు