కల్హేర్: ఖేడ్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్రావు సోమవారం బీబీపేటలో గుర్రం ఎక్కి స్వారీ చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు అయితే.. మంత్రి గుర్రం ఎక్కారంటూ పలువురు సరదాగా చర్చించుకున్నారు.