విద్యుత్‌శాఖ ఏడీ ప్రసాద్‌ బదిలీ

2 May, 2017 00:33 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌:  విద్యుత్‌శాఖ ట్రాన్స్‌ఫార్మర్‌ విభాగం ఏడీఈ ప్రసాద్‌ను హిందూపురానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న రాజశేఖర్‌రావును అనంతపురానికి బదిలీ చేస్తూ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌వై దొర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

 

>
మరిన్ని వార్తలు