ఎక్సైజ్ పోలీసుల ఆకస్మిక దాడులు

24 May, 2016 16:39 IST|Sakshi
ఎక్సైజ్ పోలీసుల ఆకస్మిక దాడులు

అశ్వారావుపేటరూరల్:  ఖమ్మం జిల్లా అశ్వారావు పేట మండలంలోని అంతారం, గుండ్లగూడెంలలో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీ కేంద్రాలపై దాడి చేసి 10 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకుని 400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు