ఫుడ్పాయిజన్తో విద్యార్థులకు అస్వస్థత

23 Nov, 2015 17:01 IST|Sakshi

బద్వేల్: వైఎస్సార్ జిల్లా గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్పాయిజన్ జరిగింది. బద్వేల్ గురుకుల పాఠశాలలో ఆహారం తిన్న 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. దీంతో వెంటనే విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

మరిన్ని వార్తలు