శంషాబాద్‌లో వ్యక్తి అరెస్ట్: విదేశీ కరెన్సీ స్వాధీనం

27 Jul, 2016 19:45 IST|Sakshi

 అనుమతులు లేకుండా విదేశి కరెన్సీని తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ డీఆర్‌ఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 1.25 లక్షల సౌదీ రియాద్‌లను స్వాధీనం చేసకున్నారు. దుబాయి నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తి వద్ద భారీగా సౌదీ రియాద్‌లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

 

మరిన్ని వార్తలు