భువనగిరి ఖిలాను సందర్శించిన విదేశీయులు

3 Oct, 2016 22:53 IST|Sakshi
భువనగిరి ఖిలాను సందర్శించిన విదేశీయులు
భువనగిరి టౌన్‌ :  అమెరికాకు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందంతో పాటు మిషనరి పాఠశాల విద్యార్థులు 52 మంది సోమవారం భువనగిరి ఖిలాను సందర్శించారు. ఖిలాపై కట్టడాలు, నిర్మాణాలు, శిల్పకళను వారు పరిశీలించారు.  భారతీయ కళానైపుణ్యం అద్భుతంగా ఉందని, చారిత్రక కట్టడాల్లో భువనగిరి ఖిలా ఒకటిగా ఉందన్నారు.  
 
మరిన్ని వార్తలు