ఇంద్రకీలాద్రిపై మాజీ ప్రధాని

28 Aug, 2016 11:28 IST|Sakshi
విజయవాడ: మాజీ ప్రధాని దేవెగౌడ ఆదివారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వేకువజామునే ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా దేవెగౌడకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
 
>
మరిన్ని వార్తలు