రోజంతా ఈతే!

7 May, 2017 23:03 IST|Sakshi
రోజంతా ఈతే!

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలు.. ఏదో ఒక రూపంలో వేసవి తాపాన్ని తీర్చుకుంటున్నారు. ఇక పల్లె సీమల్లో పరిస్థితే వేరు. ఇటీవల హంద్రీ-నీవా నీటితో చెరువులను నింపడంతో అందులో యువకులు, విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈత కొడుతున్నారు. రామగిరి మండలం పోలేపల్లి చెరువులో ఆదివారం సరదాగా ఈత కొడుతున్న యువకులు..  వారిలో వారే పోటీలు వేసుకుని కేరింతలు కొట్టారు.
- రామగిరి

మరిన్ని వార్తలు