గిరిజన యువతిపై గ్యాంగ్ రేప్

9 Jul, 2016 18:46 IST|Sakshi

ఆదిలాబాద్: ఆసిఫాబాద్లో దారుణం చోటు చేసుకుంది. గిరిజన యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు మతిన్, రాజు, రంజిత్లు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు