నంద్యాలకు నజరానా

11 Jul, 2017 23:06 IST|Sakshi
 – రూ. 3 కోట్లతో కాపు కల్యాణ మండపం
కర్నూలు(అర్బన్‌):  ఉప ఎన్నికలు జరుగుతున్న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఇప్పటికే రూ.వేల కోట్లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంగళవారం నంద్యాలలో రూ.3 కోట్లతో కాపు కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బీ ఉదయలక్ష్మి జీఓ 101ను జారీ చేశారు.
 
మరిన్ని వార్తలు