యాదాద్రిలో పోటెత్తిన భక్తులు

15 Nov, 2015 10:57 IST|Sakshi

నల్గొండ : తెలంగాణలో ప్రముఖ్య పుణ్యక్షేత్రమైన యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులతో క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. సత్యనారాయణస్వామి వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది.

>
మరిన్ని వార్తలు