లేగదూడలపై హైనా పంజా

1 Jul, 2016 18:12 IST|Sakshi

 రఘనాథపల్లి మండలం గోవర్ధనగిరిలో మళ్లీ హైనాలు తమ ప్రతాపం చూపించాయి. ఒకే రైతుకు చెందిన రెండు లేగదూడలపై దాడి చేశాయి. ఇందులో ఒక లేగదూడ మృతిచెందగా..మరొకటి తీవ్రంగా గాయపడింది. హైన సంచారంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

 

మరిన్ని వార్తలు