రఘనాథపల్లి మండలం గోవర్ధనగిరిలో మళ్లీ హైనాలు తమ ప్రతాపం చూపించాయి. ఒకే రైతుకు చెందిన రెండు లేగదూడలపై దాడి చేశాయి. ఇందులో ఒక లేగదూడ మృతిచెందగా..మరొకటి తీవ్రంగా గాయపడింది. హైన సంచారంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.