రాగి ఆకుపై సింధు చిత్రం

22 Aug, 2016 22:10 IST|Sakshi
రాగి ఆకుపై సింధు చిత్రం

కదిరి టౌన్‌ :
రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు చిత్రాన్ని అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన చిత్రకారుడు శేషు రాగి ఆకుపై చిత్రించి తన అభిమానాన్ని చాటుకున్నారు. భారతదేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసిన సింధు కోసం ఆమె చిత్రాన్ని  ఇలా గీసి స్వాగతం పలుకుతున్నట్లు శేషు చెప్పారు.

 

 

>
మరిన్ని వార్తలు