ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

3 Sep, 2015 10:53 IST|Sakshi

యాచారం : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మండిగౌరెల్లి గ్రామంలో గురువారం ఉదయం స్రవంతి(16) అనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గది తలుపులు మూసి ఒంటిపై కిరోసిస్ పోసుకుని నిప్పంటించుకుంది.ఒళ్లంతా కాలి కాసేపటికే మృతి చెందింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్న స్రవంతి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు