పీఎస్ఎల్వీ సీ-29 కౌంట్డౌన్ ప్రారంభం

14 Dec, 2015 12:05 IST|Sakshi

నెల్లూరు:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి సోమవారం ఉదయం 7 గంటలకు పీఎస్ఎల్వీ సీ-29 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. 59 గంటల ప్రక్రియలో బుధవారం సాయంత్రం 6 గంటలకు రాకెట్ నింగిలోకి ప్రవేశించనుంది. దీనితో పాటు సింగపూర్కు చెందిన ఆరు ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
 

మరిన్ని వార్తలు