నేడు జాబ్‌మేళా

23 Sep, 2016 23:41 IST|Sakshi

కడప కోటిరెడ్డి సర్కిల్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణతో నిమిత్తం లేకుండా షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌లో వివిధ ఖాళీల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరం రాజంపేట రోడ్డులోని టీటీడీసీ భవన్‌లో నిర్వహించే ఈ ఇంటర్వ్యూలకు పది, ఇంటర్మీడియేట్, ఐటీఐ చదివిన నిరుద్యోగులు అర్హులని, 18–25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు హాజరు కావచ్చన్నారు.  

>
మరిన్ని వార్తలు