8న జాబ్‌ మేళా

1 May, 2017 23:19 IST|Sakshi
కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజీల్లో చదివి 2014లోపు పాస్‌ అయిన విద్యార్థు«లకు ఈ నెల 8వ తేదీన జాబ్‌ మేళా  ఏర్పాటు చేసినట్లు జిల్లా వృత్తి విద్యాధికారి టి.వి సుబ్రమణ్యేశ్వరరావు సోమవానం  ప్రకటనలో తెలిపారు. స్థానిక బిక్యాంపులోని ఒకేషనల్‌ కాలేజీలో నిర్వహించే ఈ జాబ్‌ మేళాను ఒకేషనల్‌ కోర్సులు చేసిన నిరుద్యోగ, యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
 
మరిన్ని వార్తలు