'ఇద్దరు సీఎంలు రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారు'

5 Jun, 2016 11:23 IST|Sakshi

తిరుపతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని సీపీఐ నాయకుడు కె.నారాయణ ఆరోపించారు. ఆదివారం తిరుపతిలో కె.నారాయణ మాట్లాడుతూ... తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. అవినీతి అక్రమార్కులను చెప్పులతో కాట్టాలని నారాయణ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు