నేడు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రాక

4 Nov, 2016 22:27 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమల చెట్టి రామానుజయ శనివారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నట్లు సంబంధిత కార్పొరేషన్‌ ఈడీ నాగముని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న కాపుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొంటారని తెలిపారు.  
 

మరిన్ని వార్తలు