మంకమ్మతోట : నగరంలోని ఆర్టీసీ బస్డాండ్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన కింగ్స్ఫుడ్ కోర్డును కరీంనగర్ డీఎస్పీ రామారావు ప్రారంభించారు. స్వయం కృషితో ఎదగాలని టిఫిన్స్ అండ్ ఫాస్ట్ఫుడ్ సెంటర్ను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకుడు ఎ. చంద్రశేఖర్ను అభినందించారు. ఖలీమ్, అజీమ్, తాజ్ తదితరులు పాల్గొన్నారు.