నేడు జిల్లాకు మంత్రి కొల్లు రవీంద్ర

8 Jan, 2017 22:52 IST|Sakshi

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : నేడు జిల్లాకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర రానున్నారని జిల్లా అధికార యంత్రాంగం పెర్కొంది. గన్నవరం నుంచి బెంగుళూరుకు విమానంలో రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పరిగిలో జరిగే జన్మభూమి మా ఊరులో పాల్గొంటారు. మధ్యాహ్నం కళ్యాణదుర్గంలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో బెంగుళూరుకు బయలుదేరి వెళ్తారన్నారు.

మరిన్ని వార్తలు