సాక్షి,హైదరాబాద్: సిటీలో రోడ్లను ఊడ్చేందుకు తెప్పించిన కొత్త వాహనాలను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి స్వయంగా చెత్త ఊడ్చే యంత్రాన్ని నడిపి పరిశీలించారు.