విజయవాడ (మధురానగర్) :
నెలకు రూ. 49కే ల్యాండ్ లైన్ కనెక్షన్, ప్రీపెయిడ్ సిమ్, ఇన్స్టలేషన్ను అందించనున్నామని బీఎస్ఎన్ఎల్ జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పూర్ణచంద్రరావు ఒక ప్రకటనలో తెలి పారు. బీఎస్ఎఎన్ఎల్ ల్యాండ్లైన్ నుంచి దేశమంతా ఏ నెట్వర్క్కైనా రాత్రి 9నుంచి ఉదయం 7గంటల వరకు ఉచి తంగా మాట్లాడుకోవచ్చునని చెప్పారు.
ఆదివారం 24 గంటలూ ఉచితంగా మాట్లాడుకోవచ్చన్నారు.మరిన్ని వివరాలకు బీఎఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ సెంటర్లలో సంప్రదించవచ్చు.