తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

14 Jul, 2016 07:13 IST|Sakshi

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీనివాసుని దర్శనానికి గురువారం ఉదయం భక్తులు మూడు కంపార్ట్మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా.. కాలినడక భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది.
 

మరిన్ని వార్తలు