రైలు కిందపడి వ్యక్తి అనుమానాస్పద మృతి

16 Aug, 2016 08:12 IST|Sakshi

అర్ధవీడు(ప్రకాశం జిల్లా): గిద్దలూరు పట్టణ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది. తనే ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా హత్య చేసి ట్రాక్‌పై పడేశారా అనేది తెలియాల్సి ఉంది. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు