చేపల వేటకు వెళ్లి..

14 Oct, 2016 17:52 IST|Sakshi

మెదక్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మంజీరా నదిలో మునిగి మృతిచెందిన సంఘటన మెదక్ జల్లా రంగంపేట ఎత్తిపోతల వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న దుర్గయ్య(32) చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. నీట మునిగిన ప్రదేశానికి సమీపంలో మృతదేహం లభ్యమైంది.

మరిన్ని వార్తలు