మంత్రి పల్లెకు త్రుటిలో తప్పిన ప్రమాదం

29 Sep, 2015 03:10 IST|Sakshi
మంత్రి పల్లెకు త్రుటిలో తప్పిన ప్రమాదం

అనంతపురం న్యూటౌన్: రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డారు.  సోమవారం కర్నూలుకు వెళ్లిన ఆయన రాత్రి అనంతపురం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని డోన్ దగ్గరకు వచ్చేసరికి తాను ప్రయాణిస్తున్న కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా కారును ఆపాడు. దీంతో ప్రమాదం తప్పింది.

మరిన్ని వార్తలు