మైనర్‌ బాలిక అదృశ్యం

24 Feb, 2017 21:38 IST|Sakshi
మైనర్‌ బాలిక అదృశ్యం

ధర్మవరం అర్బన్ : పట్టణంలోని బడేసాబ్‌ వీధికి చెందిన జ్యోతి అనే మైనర్‌ బాలిక ఈ నెల 20 నుంచి కనిపించలేదని తండ్రి దుర్గన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాకలి శీనా, రమణలపై అనుమానం ఉందని అందులో ఫిర్యాదులో పేర్కొన్నాడు. పట్టణ ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసుకుని, బాలిక కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు