కూతురి మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

18 Sep, 2016 22:34 IST|Sakshi

హిందూపురం
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణాన్ని తట్టుకోలేకపోయిక ఓ కన్నతల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురం ముద్దిరెడ్డిపల్లెలో ఆదివారం జరిగింది. అనారోగ్యం కారణంగా ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో కూతురు చనిపోవడాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి ఉరేసుకుని బలవన్మరణం చెందింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు