అలరించిన సంగీత కచేరి

8 Aug, 2016 00:39 IST|Sakshi
పుట్టపర్తి టౌన్‌ : సత్యసాయిని కీర్తిస్తూ బీహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల సత్యసాయి భక్తులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన బీహార్, జార్ఖండ్‌ భక్తు లు ప్రశాంతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు సత్యసాయిపై భక్తితో సుమారు గంట పాటు నిర్వహించిన కచేరితో సాయికుల్వంత్‌ సభా మందిరం మా ర్మోగింది.  అనంతరం భక్తులు సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు.  
మరిన్ని వార్తలు