తిరుమలలో రద్దీ సాధారణం

10 Apr, 2017 12:36 IST|Sakshi
తిరుమలలో రద్దీ సాధారణం

తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ ఓ మోస్తరుగా ఉంది. బుధవారం ఉదయం సమయానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది.

>
మరిన్ని వార్తలు