బెంజ్ సర్కిల్ వద్ద ప్రమాదం.. ఒకరు మృతి

25 May, 2016 12:10 IST|Sakshi

విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో నిర్మాల కాన్వెంట్ జంక్షన్ వద్ద బుధవారం ఉదయం ట్రాక్టర్, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందగా.. ఐదుగురు కూలీలకు గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

మరిన్ని వార్తలు