ఉల్లి పాట్లు

26 Aug, 2015 16:31 IST|Sakshi

విశాఖపట్నం : రూ. 20 కే ఉల్లిపాయలు ఇస్తున్నారనే సమాచారంతో బుధవారం భారీగా మహిళలు రైతు బజారుకు చేరుకున్నారు. దాంతో మహిళల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని మహిళలకు నచ్చ చెప్పారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇంత కష్టపడి ఉల్లిపాయలు పొందాల్సి వస్తోందని పలువురు మహిళలు వాపోయారు.
 

మరిన్ని వార్తలు