పండు‘గొప్పే’

1 May, 2017 00:39 IST|Sakshi
ఆరు వేలకు అమ్ముడుపోయిన చేప
చేపల్లో రారాజు పండుగొప్ప అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఈ చేప ఆదివారం మలికిపురం చేపల మార్కెట్‌లో  గొప్ప ధర పలికింది. ఒక్కొక్కటి ఏకంగా రూ.ఆరు వేలకు అమ్ముడు పోయింది. దాదాపు పది కేజీల బరువున్న రెండు పండుగొప్పలు ఈ ధరకు అమ్ముడయ్యాయి. కరవాక వైనతేయ నదిలో వలలకు ఈ చేపలు చిక్కినట్టు మత్స్యకారులు తెలిపారు.        – మలికిపురం 
మరిన్ని వార్తలు