ఉద్యోగాలు ఊడబీకారు

19 Feb, 2018 05:42 IST|Sakshi

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కందుకూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న తమను ఉద్యోగాల నుంచి తొలగించారని హజర్తతయ్య, కోటేశ్వరరావు, ప్రసాద్‌ ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి వివరించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ఉన్న తమను తీసివేయడమే కాకుండా టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. అధికారులకు అర్జీలిచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు