పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురి అరెస్ట్

23 May, 2016 11:23 IST|Sakshi

రాజాపేట: నల్లగొండ జిల్లా రాజాపేట మండలం నమిల గ్రామంలో ఓ పేకాట స్థావరంపై ఆదివారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాడ ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వీరయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు