అమృతనగర్‌లో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

9 Dec, 2015 08:42 IST|Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లా: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు అమృతనగర్‌లో బుధవారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా రికార్డులు లేకుండా నడుపుతున్న 30 ఆటోలు, 50 బైకులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు