ప్రపంచ అంధుల క్రికెట్‌ జట్టుకు ప్రేమ్‌కుమార్‌ ఎంపిక

7 Jan, 2017 00:23 IST|Sakshi
ప్రపంచ అంధుల క్రికెట్‌ జట్టుకు ప్రేమ్‌కుమార్‌ ఎంపిక

డోన్‌ టౌన్‌ :  సీసంగుంతల గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌  ప్రపంచ అంధుల క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పది దేశాల జట్ల మధ్య జరిగే పోటీల్లో  ఆయన పాల్గొననున్నారు.  ప్రపంచ క్రికెట్‌ జట్టుకు మన రాష్ట్రం నుంచి 4 ఎంపిక కాగా అందులో ప్రేమ్‌కుమార్‌ ఒకరు. ఆయన ప్రముఖ సీపీఐ నేత ఎల్లయ్య, సుంకులమ్మ దంపతుల కుమారుడు.

మరిన్ని వార్తలు